Uncategorized
-
తిరుమల వెంకన్న ఆలయంలో పరదాలెక్కడివి.. తెరల వెనుక కథేంటో తెలుసా..!
ఆలయాలలో తెరలు వాడటం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక పవిత్రమైన సంప్రదాయం. నిత్యం స్వామి వారికి నిర్వహించే సేవలకు అంతరాయం కలగకుండా, స్వామి వారిని అలంకరించడానికి…
Read More » -
విద్యార్థులకు గుడ్న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది. దాంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను కుటుంబంతో గడిపే అవకాశం లభిస్తుంది. ఈ…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ.. అసలు విషయం ఇదే..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD…
Read More » -
బలహీనపడిన అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.…
Read More » -
ఇండియన్ టాయిలెట్.. వెస్ట్రన్ టాయిలెట్.. ఏది ఆరోగ్యానికి మంచిది?
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఆహారం, ఫిట్నెస్, వ్యాయామం వంటి విషయాలపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కానీ ఆరోగ్యంకి సంబంధించి తరచుగా నిర్లక్ష్యం చేసే ముఖ్య అంశం…
Read More » -
రోడ్డుపై నిర్లక్ష్యంగా BMW కారు డ్రైవింగ్.. కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి!
ఢిల్లీలో కారు- బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ…
Read More » -
కోరుకున్నచోటే ఆధార్ సెంటర్లు! పోస్టాఫీస్ కొత్త ప్లాన్ సూపర్!
హైదరాబాద్ లోని మలక్ పేట, నాంపల్లి వాసులకు గుడ్ న్యూ్స్.. ఇకపై ఆధార్ అప్ డేట్, నమోదు వంటి సేవల కోసం ఎక్కడికి వెళ్లే పని లేదు.…
Read More » -
నిరుద్యోగులకు భలే న్యూస్..! అంగన్వాడీల్లో 15,274 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ త్వరలో
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అంగన్వాడీ సిబ్బంది నియామకాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై సర్కార్ దృస్టిసారించింది. దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను శిశు…
Read More » -
భారీ వర్షంతో అతలాకుతలం.. హైడ్రా విలువ ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తోంది: రంగనాథ్ కీలక వ్యాఖ్యలు..
కుండపోత వర్షం హైదరాబాద్ని షేక్ చేసింది. ఆదివారం రాత్రి ఫ్లాష్ఫ్లడ్స్.. వల్ల అనేక కాలనీలను ముంచెత్తాయి. ఆసిఫ్నగర్ మాంగర్బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం… స్థానికంగా కలకలం రేపుతోంది. దాంతో,…
Read More » -
పీఎం కిసాన్కు సంబంధించి కేంద్రం కీలక నోటిఫికేషన్.. 21వ విడత ఎప్పుడు వస్తుంది?
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 21వ విడత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6,000…
Read More »