Samatha Kumbh
-
Uncategorized
వేడుకగా సమతాకుంభ్ 2025.. గద్యత్రయ పారాయణంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదోరోజు (14-02-2025) శుక్రవారం ఉదయం సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో చినజీయర్స్వామి…
Read More »