ఆంధ్రప్రదేశ్
-
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండిపడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనజీవనం కష్టంగా మారింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో…
Read More » -
కర్నూలులో ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ సంతాపం, నష్టపరిహారం ప్రకటన
కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2…
Read More » -
పాస్ చేయమని ఇంటర్ బోర్డుకు విద్యార్థి ఫోన్.. ఆసక్తికర ఘటన
ఏపీ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విశాఖలో ఓ విద్యార్థి చేసిన పని ఆసక్తికరంగా మారింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన అతడు, ఫలితాలు వెలువడకముందే ఇంటర్ బోర్డు…
Read More » -
రాంగ్ రూట్లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.…
Read More » -
‘డీఎస్సీ పోస్టింగుల్లో ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చాల్సిందే’.. హైకోర్టు ధర్మాసనం
మెగా డీఎస్సీ ఉద్యోగ నియామకాలు దాదాపు ముగిసిన దశలో ఉండగా.. హైకోర్టులో కొందరు పిటీషన్లు వేశారు. పోస్టుల ప్రాధాన్యం వ్యవహారాన్ని తేల్చాలంటూ పిటీషనర్లు ఇందులో కోరారు. వీటిని…
Read More » -
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఇదే చివరి అవకాశం!
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరేందుకు ఇంటర్బోర్డు మరో అవకాశం కల్పించింది. రూ.1000 ఆలస్య రుసుముతో బుధవారం (సెప్టెంబర్ 17) వరకు అడ్మిషన్లు…
Read More » -
నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ విడుదల! రేపట్నుంచే దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్…
Read More » -
CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!
జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రెగ్యులర్ తరగతులకు హాజరు…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఆరోగ్య సేవలు.. పట్టు వీడాలంటున్న ప్రభుత్వాలు..!
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవలు మూడు రోజులుగా నిలిచిపోయాయి. రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్…
Read More » -
ఇకపై యేటా DSC నియామకాలకు నోటిఫికేషన్ జారీ.. మంత్రి నారా లోకేష్ వెల్లడి
ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. డీఎస్సీలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని, ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్ధులు…
Read More »