Recent Posts

లడ్డూ పెట్టిన మంట.. టీ-బీజేపీ వర్సెస్ వైసీపీ!

ఏపీలో మొదలైన తిరుపతి లడ్డూ వ్యవహారం క్రమంగా పక్క రాష్ట్రానికి కూడా పాకుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా ఉన్న వ్యవహారం క్రమంగా తెలంగాణ బీజేపీ వర్సెస్ వైసీపీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల అపవిత్రమైందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేత మాధవీలత ఇటీవల తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. రైళ్లో భజన చేసుకుంటూ మాధవీలత తిరుమలకు వెళ్లారు. …

Read More »

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్యకుమార్

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి.. వారి కాళ్లు కడిగారు. అనంతరం వారికి దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు విరాళాలు వేసుకుని దుస్తులను సమకూర్చారు. వీటిని మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్​కల సాకారం కావడంలో …

Read More »

అంతా అద్దెలకే పోతుంది.. అక్కడ 2Bhk రెంట్ నెలకు రూ. 1.35 లక్షలు.. అడ్వాన్స్ 4 లక్షలు.. ఎలా కట్టేది?

2BHK Apartment Rents: దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడితే ముందుగా ముంబై గురించి మాట్లాడుతుంటారు. అక్కడ బహుళ అంతస్తుల భవనాలే దర్శనం ఇస్తుంటాయని చెప్పొచ్చు. ఇక ఇళ్ల లేదా ఫ్లాట్స్ అమ్మకాలు అక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. ధరలు కూడా భారీగానే పలుకుతుంటాయి. ముంబై తర్వాత ఢిల్లీ- NCR, బెంగలూరు, పుణె, చెన్నై ఇలా మాట్లాడుకుంటుంటారు. అయితే కొంత కాలంగా ఈ పరిస్థితి మారిపోయింది. బెంగళూరులో మార్కెట్ క్షీణిస్తూ వస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ అమాంతం పుంజుకొని దేశ ఆర్థిక రాజధాని అయిన …

Read More »