ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును …
Read More »రాత్రికి రాత్రే బరువు ఎలా పెరిగింది? లక్షల్లో జీతం తీసుకునే కోచ్లు ఏం చేస్తున్నారు?
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన వినేష్ ఫొగాట్ స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళ రెజ్లింగ్ విభాగంలో పాల్గొన్న ఆమె ఫైనల్ మ్యాచ్కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు విధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్ ఫొగాట్కు మద్దతు ప్రకటించారు. రౌండ్ 16, క్వారర్స్, సెమీఫైనల్ మ్యాచ్లకు ముందు వినేష్ ఫొగాట్ బరువు …
Read More »