Recent Posts

పారిస్ ఒలింపిక్స్‌లో బీజేపీ మహిళా ఎమ్మెల్యే.. 

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. అయితే తొలిరోజు భారత క్రీడాకారులు నిరాశపరిచారు. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమెనే బీహార్‌కు చెందిన శ్రేయాసీ సింగ్. బీహార్‌ 2020 ఎన్నికల్లో జముయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసీ సింగ్.. భారత షూటింగ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నికయ్యారు. పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లిన 117 మంది భారతీయ క్రీడాకారుల్లో శ్రేయాసీ సింగ్ కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే షూటింగ్ …

Read More »

చాయ్ తాగుదామని బస్సు దిగితే.. 4 కేజీల బంగారం మాయం..!

ఇన్ని రోజులు బంగారం రేట్లు (Gold Rates Today) యమా ప్రియమయ్యాయి. సామాన్యుడు ఓ ఏడాదంతా కడుపుకట్టుకుని డబ్బులు పొదుపు చేసుకుంటే తప్ప.. ఒక తులం బంగారం కొనలేని పరిస్థితి. అమాంతం పెరిగిన పసిడి రేట్లు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతూ.. ప్రజల్లో ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ఎప్పటి నుంచి బంగారం కొనాలని చూస్తున్నవాళ్లు.. అందుకు సన్నద్ధమవుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఓ వార్త అవక్కయ్యేలా చేస్తోంది. చాయ్ తాగుదామని బస్సు దిగితే.. ఏకంగా నాలుగు కేజీల బంగారం మాయమైందట. …

Read More »

హైదరాబాద్‌ను వణికిస్తోన్న నొరో వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు.. 

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది. …

Read More »