Recent Posts

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ దారి మూసేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల, తిరుపతికి భారీ వర్ష సూచన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ఈవో శ్యామలరావు.. బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపత్తును ఎలా ఎదుర్కొనాలనే దానిపై పలు సూచనలు చేశారు. టీటీడీ సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలన్న ఈవో.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని …

Read More »

Rs 10 Coin: రూ.10 కాయిన్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్.. దిగ్గజ బ్యాంకుల కీలక నిర్ణయం!

Rs 10 Coin: ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 కాయిన్లు తీసుకోవడం లేదు. ఏదైనా కొనుగోలు చేసి 10 రూపాయల నాణెం ఇస్తే చెల్లడం లేదని తీసుకోవడం లేదు. ఈ అనుభవం మీకు కూడా ఎదురయ్యే ఉంటుంది. కొందరి వద్ద పదు సంఖ్యలో నాణేలు జమ అయ్యాయని చెబుతున్నారు. ఎవరూ తీసుకోకపోవడంతో నష్టపోవాల్సిందేనా అని బాధపడుతున్న వారూ ఉన్నారు. అయితే, అలాంటి వారదరికీ ఇది శుభవార్త అని చెప్పాలి. రూ.10 నాణేల చెల్లుబాటుపై ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ …

Read More »

ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. పండగకు ముందే దీపావళి గిఫ్ట్

Diwali: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ(కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న డీఏ.. ప్రస్తుతం 53 శాతానికి పెరిగింది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతుండగా.. ఈ ఏడాది మార్చిలో పెంచగా.. ప్రస్తుతం మరోసారి పెంచారు. మార్చిలో 4 శాతం పెరిగిన డీఏ.. తాజాగా …

Read More »