ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును …
Read More »వైసీపీలో మరికొన్ని కీలక మార్పులు.. మాజీ మంత్రికి ముఖ్యమైన బాధ్యతలు, వాళ్లందరికి పదవులు
వైఎస్సార్సీపీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు అధినేత వైఎస్ జగన్.. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు.. అలాగే పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీ కూడా పూర్తయ్యింది. తాజాగా మరికొందరికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును నియమించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి చాలా కాలంపాటు ఈ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గోసుల శివభరత్రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. వాస్తవానికి …
Read More »