Recent Posts

ఏపీలో రైతులకు 48 గంటల్లో అకౌంట్‌లలో డబ్బులు జమ.. ఎంత ఇవ్వాలో కూడా ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం సేకరణకు సిద్ధమైంది. ఈ నెల మొదటివారంలో ధాన్యం అమ్మకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు.. 48 గంటల్లోనే వారి బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసేందుకు అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకునే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాలు, ఇతర సంక్షేమ పథకాలకు 45 లక్షల టన్నుల ధాన్యం అవసరమని అంచనాలు వేశారు.. ఈ ఖరీఫ్‌లో 37 లక్షల …

Read More »

బలవంతపెట్టిన ఫ్యామిలీ.. కాదనలేకపోయిన సీఎం.. కర్నూలులో ఇంట్రెస్టింగ్ సీన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలసిందే. ఆహారం, ఆరోగ్యం విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ రూల్స్ పాటిస్తారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రిగా సమీక్షలు, సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలోనూ.. ఆయన టైమ్‌కు ఆహారం తీసుకుంటూ ఉంటారు. రాత్రి ఏడున్నరలోపే డిన్నర్ పూర్తి చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం, టైమ్ తప్పకుండా భోజనం.. ఇలా అన్నీ టైమ్ ప్రకారం …

Read More »

సుప్రీం వ్యాఖ్యలపై పవన్ రియాక్షన్.. అలా అనలేదన్న డిప్యూటీ సీఎం

తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే దానిపై ప్రాథమిక ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు నేరుగా ఎలా ప్రకటన చేస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో తాము చెప్పిందే నిజమైందని.. సత్యమేవ జయతే అంటూ వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ స్పందించారు. …

Read More »