Recent Posts

పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు… పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు

ఇల్లు లేని పేదలకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను సర్కారు వారం, పది రోజుల్లో ఖరారు చేయనున్నారని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. . అంతేకాదు, దీనిని కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై అర్బన్‌, రూరల్‌) పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన …

Read More »

టాటా అంటే అట్లుంటది.. అత్యంత విలువైన బ్రాండ్‌గా ‘టీసీఎస్’.. రూ.4 లక్షల కోట్లకుపైనే..!

Brand Value: భారత్‌లో టాటా అంటేనే ఒక విలువైన బ్రాండ్. టాటా కంపెనీలపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంటుంది. టాటా గ్రూప్ సంస్థలు ఎన్నో ఏళ్ల నుంచి సేవలందిస్తూ ప్రజల మనుసులో తన స్థానాన్ని చెక్కు చెదరకుండా కొనసాగుతున్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్‌కి చెందిన దిగ్గజ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సైతం అదే విధంగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత విలువ బ్రాండ్‌గా మరోసారి నిలిచింది. 16 శాతం వృద్ధితో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కంటార్ బ్రాండ్జ్ గురువారం విడుదల …

Read More »

ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు.. ఏకంగా రూ.10 లక్షలు, వడ్డీ కూడా ఉండదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలోని సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నావడ్డీ రుణాల అమలుపై చర్చించారు. ఈ రుణాలకు సంబంధించి ఏడాదికి రూ.5 వేల కోట్లు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ …

Read More »