ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును …
Read More »ఏపీలో వారందరికి 50 ఏళ్లు దాటితే పింఛన్.. కొత్తగా దరఖాస్తులు, ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని.. మార్గదర్శకాల రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పాత పింఛన్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా.. భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్నాయన్నారు చంద్రబాబు.. వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పింఛన్ల విషయంలో ఈ రెండు అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను …
Read More »