Recent Posts

Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. టీపీసీసీ చీఫ్‌గా కేటీఆర్, కేసీఆర్‌కు ఏఐసీసీ, కవితకు రాజ్యసభ ఎంపీ

Bandi Sanjay: కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల్లో.. ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే బీఆర్ఎస్.. బీజేపీలో విలీనం అవుతుందని మొదట కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం అంటూ రెండు పార్టీల నేతలు ప్రచారం …

Read More »

Mutual Funds: ఇది కదా కావాల్సింది.. గత 3, 5, 10 ఏళ్లలో స్మాల్ క్యాప్ ఫండ్స్ రాబడులివే!

Mutual Funds: కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెట్టి మంచి రాబడి రావాలని అందరూ భావిస్తారు. కొందరు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. మరి కొందరు రిస్క్ ఉన్నా హైరిటర్న్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (Mutual fund) పెట్టుబడులు సరైన ఎంపికగా మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులపై రిస్క్ ఉన్నా.. కొన్నేళ్ల నుంచి హైరిటర్న్స్ ఇస్తున్న స్కీమ్స్ చాలా ఉన్నాయి. అందులో స్మాల్ క్యాప్ ఫండ్లు మంచి రాబడులు అందించాయి. ఈ స్కీమ్స్ ఎంచుకున్న వారి డబ్బులను …

Read More »

AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం

కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …

Read More »