Recent Posts

సమంత వల్లే నాగ చైతన్య-శోభిత జాతకం చెప్పాను: వేణుస్వామి

సెలబ్రెటీలు, రాజకీయ నేతల జాతకాలను సోషల్ మీడియాలో చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. అయితే జగన్ విషయంలో ఆయన చెప్పిన జోస్యం ఫలించకపోవడంతో ఇక సెలబ్రెటీల జాతకాలు చెప్పనంటూ ఆయన రెండు నెలల క్రితం మాటిచ్చారు. కానీ రీసెంట్‌గా అక్కినేని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు వేణుస్వామి. వీరి పెళ్లి జీవితంపై తన విశ్లేషణన పోస్ట్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా వేణుస్వామిపై మండిపడ్డారు. మాట తప్పిన వేణుస్వామి అంటూ పోస్టులు …

Read More »

జాక్వెలిన్‌కు లగ్జరీ షిప్.. సుఖేష్ చంద్రశేఖర్ బర్త్‌డే గిఫ్ట్‌.. ఫ్యాన్స్‌కు 100 ఐఫోన్లు

Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. జైలు నుంచే సంచలన వ్యాఖ్యలు, లేఖలు పంపిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్.. తాజాగా మరో బాంబు పేల్చాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బర్త్ డే సందర్భంగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఆమెకు లగ్జరీ షిప్‌ గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. అదే సమయంలో ఫ్యాన్స్‌కు కూడా 100 ఖరీదైన ఐఫోన్లను.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బర్త్ సందర్భంగా గివ్ …

Read More »

 శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రోజు కళ్యాణోత్సవం రద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవాన్ని ఆగస్ట్ 18న తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగస్ట్ 18న నిర్వహించే కళ్యాణోత్సవాన్ని రద్దుచేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఆగస్ట్ 18న కళ్యాణోత్సవాన్ని రద్దుచేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మరోవైపు ఆగస్ట్ …

Read More »