ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును …
Read More »సమంత వల్లే నాగ చైతన్య-శోభిత జాతకం చెప్పాను: వేణుస్వామి
సెలబ్రెటీలు, రాజకీయ నేతల జాతకాలను సోషల్ మీడియాలో చెబుతూ ఫేమస్ అయ్యారు వేణుస్వామి. అయితే జగన్ విషయంలో ఆయన చెప్పిన జోస్యం ఫలించకపోవడంతో ఇక సెలబ్రెటీల జాతకాలు చెప్పనంటూ ఆయన రెండు నెలల క్రితం మాటిచ్చారు. కానీ రీసెంట్గా అక్కినేని నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు వేణుస్వామి. వీరి పెళ్లి జీవితంపై తన విశ్లేషణన పోస్ట్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్తో పాటు పలువురు నెటిజన్లు కూడా వేణుస్వామిపై మండిపడ్డారు. మాట తప్పిన వేణుస్వామి అంటూ పోస్టులు …
Read More »