Recent Posts

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ఇదే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్క‌డ సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీవోగా ఇవ్వాలని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాల‌యంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, జాబితాను తయారీని ఎటువంటి రాజకీయం ఒత్తిడి …

Read More »

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త.. క్యూలైన్‌లలో ఆ సమస్యకు చెక్, నో టెన్షన్

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొండపై రింగురోడ్డులో సర్వదర్శనం క్యూలైన్ల నిర్మాణం వేగవంతం అయ్యింది. తిరుమలలో గత ఐదారునెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయిన భక్తులను రింగురోడ్డు మీదుగా ఆక్టోపస్‌ భవనం వరకు నిర్మించిన తాత్కాలిక క్యూలైన్లలో పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో ఫ్యాన్‌లు, లైట్లు లేకపోవడం, వర్షం పడితే భక్తులు తడిసిపోతుండటం, మార్గంలో తాత్కాలిక మరుగుదొడ్లు సరిపోవడం లేదు. అందుకే టీటీడీ శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్ల నిర్మాణం …

Read More »

టీటీడీకి పంజాబ్ కంపెనీ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?

Punjab Company donates 21 crore to TTD Trust: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ)కు భారీ విరాళం అందింది. పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందించింది. ఏకంగా 21 కోట్ల రూపాయలను ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్. ఈ సంస్థకు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ విరాళం తాలూకు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వారిని అభినందించారు. …

Read More »