ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును …
Read More »నెలకు రూ. 10 వేలు చాలు.. ఈ కేంద్రం స్కీంతో చేతికి రూ. 53 లక్షలు.. ఎన్నేళ్లు పడుతుందంటే?
సంపాదించిన సొమ్మును పెట్టుబడి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప గొప్ప పథకాల్ని ఆఫర్ చేస్తోంది. పెట్టుబడుల కోసం స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు వంటివి ఉన్నప్పటికీ ఇక్కడ రిస్క్ ఉంటుందని చెప్పొచ్చు. అందుకే రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో చాలా పథకాల్లో టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్లో పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకోవచ్చు. చిన్న మొత్తాల్లోనూ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది నిర్దిష్ట మొత్తం పెట్టుబడితో.. దీర్ఘకాలంలో లక్షల్లో …
Read More »