Recent Posts

చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్.. ఏపీ చరిత్రలో తొలిసారి, ఒక్కరోజులోనే సాధ్యమైంది !

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఈ రికార్డును అందుకున్నారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పింఛన్లను వరుసగా రెండో నెలలో కూడా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకే పంపిణీ ప్రారంభించగా.. వరుసగా రెండో నెల సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజులోనే 97.50 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. …

Read More »

శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో సంచలనం.. ముస్లిం పక్షాల పిటిషన్ కొట్టేసిన అలహాబాద్ హైకోర్టు

Allahabad High Court: దేశంలో మరో మసీదు మందిరం వివాదం కొనసాగుతూనే ఉంది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును నిర్మించారని తేల్చిన సుప్రీంకోర్టు.. హిందువులకు అనుకూలంగా తీర్పునివ్వడంతో అక్కడ దివ్య రామమందిరం కొలువుదీరింది. మరోవైపు.. అదే ఉత్తర్‌ప్రదేశ్‌లో శ్రీకృష్ణ జన్మభూమిగా భావించే మధురలోనూ హిందూ, ముస్లిం సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మధుర శ్రీ కృష్ణ జన్మభూమి అని హిందువులు వాదిస్తుండగా.. అది షాహీ ఈద్గా మసీదు అంటూ ముస్లిం పక్షాలు కోర్టుల్లో పిటిషన్ల మీద …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులు బంద్.. 

జులై నెల ముగిసి ఆగస్టులోకి అడుగుపెట్టాం. క్యాలెండర్ నెల మారితే కొన్ని ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. ఈ సారి వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా పెంచింది కేంద్రం. అలాగే విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించింది. అయితే తరుచుగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు కచ్చితంగా బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవాలి. లేదంటే తీరా సమయానికి బ్యాంక్ లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఆగస్టు నెలలో మొత్తంగా బ్యాంకులకు 13 …

Read More »