ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎదురుగాలి వీచింది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. అయితే ఆ తర్వాత నుంచి వరుసగా కష్టాలు మొదలయ్యాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.. ఏకంగా ఇద్దరు ఎంపీలు, ముగ్గరు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. అలాగే వైఎస్సార్సీపీలో సీనియర్లుగా ఉన్నవారంతా టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోతున్నారు. అయితే వైఎస్సార్సీపీ మాత్రం పార్టీ నుంచి ఒకరిద్దరు నేతల్ని సస్పెండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మాజీ మంత్రి రోజా నియోజకవర్గంలో కేజే శాంతి, కుమార్ …
Read More »TimeLine Layout
September, 2024
-
20 September
పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు… పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు
ఇల్లు లేని పేదలకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను సర్కారు వారం, పది రోజుల్లో ఖరారు చేయనున్నారని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. . అంతేకాదు, దీనిని కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై అర్బన్, రూరల్) పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన …
Read More » -
20 September
టాటా అంటే అట్లుంటది.. అత్యంత విలువైన బ్రాండ్గా ‘టీసీఎస్’.. రూ.4 లక్షల కోట్లకుపైనే..!
Brand Value: భారత్లో టాటా అంటేనే ఒక విలువైన బ్రాండ్. టాటా కంపెనీలపై ప్రజల్లో అపారమైన నమ్మకం ఉంటుంది. టాటా గ్రూప్ సంస్థలు ఎన్నో ఏళ్ల నుంచి సేవలందిస్తూ ప్రజల మనుసులో తన స్థానాన్ని చెక్కు చెదరకుండా కొనసాగుతున్నాయి. ఇప్పుడు టాటా గ్రూప్కి చెందిన దిగ్గజ టెక్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సైతం అదే విధంగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత విలువ బ్రాండ్గా మరోసారి నిలిచింది. 16 శాతం వృద్ధితో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కంటార్ బ్రాండ్జ్ గురువారం విడుదల …
Read More » -
20 September
ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపికబురు.. ఏకంగా రూ.10 లక్షలు, వడ్డీ కూడా ఉండదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలోని సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు, ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నావడ్డీ రుణాల అమలుపై చర్చించారు. ఈ రుణాలకు సంబంధించి ఏడాదికి రూ.5 వేల కోట్లు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ …
Read More » -
20 September
ఏపీలో వారందరికి 50 ఏళ్లు దాటితే పింఛన్.. కొత్తగా దరఖాస్తులు, ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని.. మార్గదర్శకాల రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పాత పింఛన్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా.. భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులున్నాయన్నారు చంద్రబాబు.. వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పింఛన్ల విషయంలో ఈ రెండు అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను …
Read More » -
20 September
ఉద్యోగంలో ఆ రాశి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 20, 2024): మేష రాశి వారికి ఈ రోజు అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. మిథున రాశి వారి కుటుంబ సభ్యుల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రులకు సహాయపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) భాగ్య, ఉద్యోగ, లాభ స్థానాధిపతులు బాగా బలంగా ఉన్నందువల్ల …
Read More » -
20 September
పంచాంగం • శుక్రవారం, సెప్టెంబర్ 20, 2024
విక్రం సంవత్సరం – పింగళ 2081, భాద్రపదము 17 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, భాద్రపదము 29 పుర్నిమంతా – 2081, ఆశ్వయుజము 2 అమాంత – 2081, భాద్రపదము 17 తిథి బహుళపక్షం తదియ – Sep 20 12:40 AM – Sep 20 09:15 PM బహుళపక్షం చవితి – Sep 20 09:15 PM – Sep 21 06:14 PM నక్షత్రం అశ్విని – Sep 20 05:15 AM – Sep 21 02:42 AM భరణి – Sep 21 02:42 AM – Sep 22 12:36 AM అననుకూలమైన సమయం …
Read More » -
19 September
విండ్ఫాల్ టాక్స్ ఎత్తివేత.. నెక్ట్స్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపే! పెట్రోలియం శాఖ అధికారి క్లారిటీ..
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా తగ్గి సుమారు 3 సంవత్సరాల దిగువకు కూడా పడిపోయాయి. పలు అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు దోహదం చేశాయి. అక్కడ చమురు రేట్లు భారీ స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు ఉత్పత్తులపై విండ్ఫాల్ టాక్స్ సున్నాకు చేర్చింది. అంతకుముందే పెట్రోల్, డీజిల్ సహా ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ టాక్స్ సున్నాగా ఉండగా.. క్రూడాయిల్పై మాత్రం విండ్ఫాల్ టాక్స్ …
Read More » -
19 September
తిరుపతి లడ్డూ టెస్టు రిపోర్టులో షాకింగ్ అంశాలు.. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా?
తిరుమల లడ్డూ నాణ్యతపై రాజకీయ దుమారం రేగుతుండగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన రిపోర్టులోని మరింత సంచలనంగా మారాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి శాంపిల్స్ను పరీక్షల కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీకి పంపించారు. గుజరాత్లోని ఆనంద్లో ఉన్న ఈ ల్యాబొరేటరీకి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తిరుమలలో ఉపయోగించిన నెయ్యికి సంబంధించి ఈ ల్యాబ్ పంపించిన టెస్టు రిపోర్టులో నెయ్యి కల్తీ అయినట్లు తేలింది. నాణ్యమైన నెయ్యి ఎస్ వాల్యూ 95.68 …
Read More » -
19 September
తిరుపతి లడ్డూ వివాదంపై బండి సంజయ్ ఘాటు స్పందన.. చంద్రబాబుకు స్పెషల్ రిక్వెస్ట్
దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే.. ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూపై నిన్న(సెప్టెంబర్ 18న) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందువుల్లో ఆందోళన రేకెత్తించటంతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యిని కలిపి.. తిరుమల శ్రీవారి ప్రతిష్టను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిందంటూ చంద్రబాబు ఘాటు ఆరోపణలు చేయటం ఇప్పుడు …
Read More »