దేశంలోనే రెండో అతిపెద్ద లింక్ ఫ్లైఓవర్ యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మెకలై స్టీల్తో ఈ లింక్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది ఇండియాలోనే ఇది రెండో అతి పొడవైనదని.. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బుధవారం (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (YTDA), రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం …
Read More »TimeLine Layout
September, 2024
-
19 September
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా, ఉండదా?.. ఒక్కమాటలో తేల్చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? లేదా?. కొద్దిరోజులుగా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ గొప్పగా చెప్పుకొనే వాలంటీర్ల పదవీకాలం ఏడాది కిందటే ముగిసింది అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లతో ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని.. ఎన్నికలకు ముందు తాత్కాలికంగా 3 నెలల జీతాలను చెల్లించినట్లు వివరించారు. ఎన్నికలకు ముందు కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారని.. మిగిలినవారి పదవీకాలం ముగిసింది అన్నారు. వాలంటీర్ల పదవీకాలం రెన్యువల్ చేయలేదని.. …
Read More » -
19 September
ఏపీ ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్న మహిళా మంత్రి.. ఎందుకో తెలుసా?, ఎంత తీసుకున్నారంటే!
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నారు. మంత్రి సొంత కారు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల రుణం మంజూరు అయ్యింది. ఆ మొత్తాన్ని మంత్రి సంధ్యారాణి వేతనం నుంచి 30 వాయిదాల్లో ప్రభుత్వం మినహాయించుకుంటుంది. మంత్రి ప్రభుత్వం నుంచి లోన్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రులు ప్రభుత్వం నుంచి ఇలా లోన్ తీసుకుని.. జీతంలో నుంచి మినహాయించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చంద్రబాబు …
Read More » -
19 September
ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్.. భారీగా నిధులు విడుదల, ఎన్ని కోట్లంటే
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఊరట ఇచ్చింది.. రాష్ట్రంలోని పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్లకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.989 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా ఈ నిధుల్ని అందిస్తున్నట్లుగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు వారం, పది రోజుల్లో నిధులు ఖజానాకు జమ చేసే అవకాశం ఉంది. గత నెలలో పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్లకు 2023-24 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం ఇచ్చిన రూ.724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి …
Read More » -
19 September
ఏపీలో వాళ్లకు నెలకు రూ.5వేలు.. జగన్ సర్కార్ పథకం కొనసాగింపు..పేరు మార్పు, కొత్త పేరిదే
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఏపీ ప్రభుత్వం హామీల, పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని హామీలు, పథకాలను అమలు చేస్తోంది.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే గత జగన్ సర్కార్ హయాంలో ఉన్న కొన్ని పథకాలను కొనసాగిస్తోంది.. కాకపోతే వాటికి పేర్లు మారుస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలకు పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తాజాగా మరో పథకం పేరును కూడా మార్చారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత జగన్ సర్కార్ హయాంలో వైఎస్ఆర్ లా నేస్తం పథకం …
Read More » -
19 September
ఏపీలో రైతుల అకౌంట్లలో డబ్బులు.. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేశాయి
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 5,78,18,000 అందజేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీచేసింది.. జులైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యానపంటల రైతులు 8,376 మంది నష్టపోయారని గుర్తించారు.. బాధిత రైతులకు డీబీటీ కింద ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని సిసోడియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో జులైలో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న ఎండీఆర్ (జిల్లా ప్రధాన రహదారులు), రాష్ట్ర హైవేల మరమ్మతులు, …
Read More » -
19 September
తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్న్యూస్.. ఈ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎన్ని రోజులంటే!
Tirumala Darshans Cancelled: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న గరుడసేవ కోసం అన్ని విభాగాల ఏర్పాట్లపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గ్యాలరీలలోనికి ప్రవేశం, నిష్క్రమణ, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాద వితరణ, యాత్రికుల రద్దీ నిర్వహణ, పోలీసుల భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచడం, భక్తుల …
Read More » -
19 September
ఆ రాశికి చెందిన నిరుద్యోగుల కల సాకారం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 19, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి కొనుగోలు వ్యవహారం ఒకటి పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ఆదరణ …
Read More » -
19 September
పంచాంగం • గురువారం, సెప్టెంబర్ 19, 2024
విక్రం సంవత్సరం – పింగళ 2081, భాద్రపదము 16 ఇండియన్ సివిల్ క్యాలెండర్ – 1946, భాద్రపదము 28 పుర్నిమంతా – 2081, ఆశ్వయుజము 1 అమాంత – 2081, భాద్రపదము 16 తిథి బహుళపక్షం విదియ – Sep 19 04:19 AM – Sep 20 12:40 AM బహుళపక్షం తదియ – Sep 20 12:40 AM – Sep 20 09:15 PM నక్షత్రం ఉత్తరాభాద్ర – Sep 18 11:00 AM – Sep 19 08:04 AM రేవతి – Sep 19 08:04 AM – Sep 20 05:15 AM అశ్విని – Sep 20 …
Read More » -
18 September
పెళ్లిపై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఫ్రైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొత్త ఇన్నింగ్స్ను మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొంది, లోక్ సభలో అడుగు పెట్టారు కంగన. పార్లమెంట్లో ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారని, తన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆమె మద్దతుదారులు, ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఎంపీగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే.. తాను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు కంగనా. అయితే, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల …
Read More »