ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది.. మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 20 పదవుల్లో.. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో యువతకు పెద్ద పీట వేశారు.. 11 మంది కస్టర్ ఇన్ఛార్జ్లు, ఆరుగురు యూనిట్ ఇన్చార్జ్లకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్కు ఛైర్మన్ పదవి ఇచ్చారు. …
Read More »