Uncategorized
-
ఏపీలో నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక విధానంలో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. ఇకపై ఖాళీలకన్నా 200 రెట్లు ఎక్కువ అభ్యర్థులు ఉన్నప్పుడే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు.…
Read More » -
ఆగష్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఫ్రీ టికెట్ను మీరూ చూశారా.?
మరో ప్రతిష్టాత్మక పధకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ఆగష్టు 15 నుంచి ప్రారంభించనుంది. దానికి సంబంధించిన వివరాలు..…
Read More » -
సింగపూర్ పర్యటనతో సీఎం చంద్రబాబు సాధించింది ఏంటీ?
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ఫలితమేంటి? ఏపీకి ఎంత పెట్టుబడి వస్తుంది? బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది? బలహీనమైన సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయా? పెట్టుబడుల అంచనాలు…
Read More » -
దోమల బెడదను నివారించే వంటింటి చిట్కాలు..ఈ ఆకుతో ఇలా చేస్తే పరార్..!
వర్షాకాలం వచ్చిన వెంటనే ఇళ్లలో దోమల బెడద కూడా మొదలవుతుంది. దోమలతో రాత్రుళ్లు నిద్ర ఉండదు. కుడితే దురద, మంట, జ్వరం వంటి తీవ్ర ఇబ్బందులను కలిగించడమే…
Read More » -
ఇంజనీరింగ్ పూర్తైన వారికి గుడ్న్యూస్.. త్వరలో 20,000 కొత్త నియామకాలు చేపట్టనున్న ఇన్ఫోసిస్!
ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. 2025లో…
Read More » -
పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి.. సింగపూర్ పర్యటనలో పెట్టుబలడుకు ఏపీ సీఎం ఆహ్వానం!
సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండని ఆయా కంపెనీల సీవోలకు…
Read More » -
రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్.. క్యాపిటాల్యాండ్ CEOతో మంత్రి లోకేష్ చర్చలు!
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఇందులో బుధవారం క్యాపిటాల్యాండ్ CEO సంజీవ్ దాస్ గుప్తాతో ఆయన…
Read More » -
ఆపరేషన్ మహాదేవ్లో బయటపడిన చైనా రహస్యం.. ఆ పరికరంతో పాక్కు సహాయం
ఈ పరికరాన్ని అల్ట్రా సెట్ అని పిలుస్తారు. ఇది అధునాతనమైన సురక్షితమైన చైనీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ. దీనిని పాకిస్తాన్ సైన్యం ఉపయోగిస్తుంది. ఇది GSM లేదా CDMA…
Read More » -
అప్పటి వరకు పాకిస్థాన్కు చుక్క నీరు కూడా వదలం..! పార్లమెంట్ సాక్షిగా..
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని…
Read More » -
ఇంట్లో ప్రియుడితో ఏకాంతంగా ఉన్న భార్య.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత..
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ఈ అక్రమ సంబంధాలు చివరకు దాడులు, హత్యలకు దారితీస్తున్నాయి.…
Read More »