Uncategorized
-
పవన్తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీస్కు పిలిపించుకుని మరీ రూ.లక్ష ఎందుకిచ్చారంటే?
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన విజయ నగరం…
Read More » -
నాన్స్టాప్ వానల దంచికోట్టుడే.! ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా..
ఏపీలో దట్టమైన మేఘాలు అంతటా ఉంటాయి. ఇవాళ ఒకట్రెండు చోట్ల జల్లులు తప్పితే.. భారీ వర్షం పడే అవకాశం లేదు. ఐతే.. ప్రస్తుతం జార్ఖండ్పై ఉన్న అల్పపీడనం..…
Read More » -
ఏపీలో అమలులోకి వచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ చట్టం… కలెక్టర్లకు అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం
రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. రాష్ట్రంలో తాజాగా కొత్త రిజిస్ట్రేషన్ చట్టం అమలులోకి వచ్చింది. అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్లకు…
Read More » -
బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో రంగంలోకి ఈడీ… మొత్తం 29 మంది సెలబ్రెటీలపై కేసు నమోదు
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ల బండారం బట్టబయలు కాబోతోంది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో రంగంలోకి దిగింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా ECIR నమోదు చేశారు…
Read More » -
తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా మారిన సీఎం… భవిష్యత్ ప్రణాళికలపై విద్యార్థులకు చంద్రబాబు పాఠాలు
శ్రీసత్యసాయి జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మంత్రి లోకేష్తో కలిసి పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు, టీచర్స్తో సమావేశమైన చంద్రబాబు.. పిల్లల…
Read More » -
ఉదయాన్నే పొలానికి వెళ్లిన భార్యాభర్తలు.. ఇంటికి రాలేదని వెళ్లి చూడగా..
భార్యాభర్తలు.. ఇద్దరూ కలిసి పొలం వెళ్ళారు.. ఎంతకూ తిరిగి రాలేదు.. దీంతో ఏం జరిగిందోనని స్థానికులు పొలానికి వెళ్ళి చూశారు.. భార్య శవం కనిపించింది. భార్యని చంపి…
Read More » -
సిగాచి పేలుడు ఘటన.. కార్మకుల గల్లంతుపై అధికారుల కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
పాశమైలారంలోని సుగాచి పరిశ్రమలో భారీ పేలుడుదాటికి సుమారు 44 మంది మృతి చెందిన ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో కొందరి మృతదేహాలు…
Read More » -
రైతులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు.. వచ్చేది మా ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి..
వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానంటూ జగన్ పేర్కొన్నారు.…
Read More » -
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం
విశాఖ తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లాడు మత్స్యకారుడు. ఆ గంగమ్మ తల్లిపై భారం వేసి బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళాక చేపలు పడ్డాయి. ఇంకొన్ని చేపలు పట్టుకునే…
Read More » -
తస్మాత్ జాగ్రత్త.! ఇకపై స్కూల్స్, కాలేజెస్ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!
మత్తు పదార్థాల నిర్మూలనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో మత్తు పదర్ధాలకు బానిసలు అవుతున్న యువతతో పాటు ఇతరులను మార్చి సభ్య సమాజంలో వారికి మంచి…
Read More »