ఆంధ్రప్రదేశ్లో రేషన్కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్ల ద్వారా వంటనూనె, కందిపప్పును …
Read More »సిద్దిపేటలో హై టెన్షన్.. కాంగ్రెస్ కార్యకర్తల దాడి, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు
సిద్దిపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ కార్యకర్తల దాడి, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలతో.. వాతావరణం హాట్ హాట్గా మారింది. 2 లక్షల మేర రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని హరీష్ రావు చేసిన ఛాలెంజ్ను ఉటంకిస్తూ.. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దానికి హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. రుణమాఫీ చేశాం.. హరీశ్రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో ఫ్లెక్సీలు …
Read More »