రాహువు గత ఏడాది గురువు అధిపతి అయిన మీన రాశిలోకి ప్రవేశించింది. ఇక వచ్చే ఏడాది కుంభ రాశిలోకి రాహువు సంచారం చేయనున్నాడు. అలా 2026 సంవత్సరం వరకు కుంభ రాశిలో సంచరించనున్నాడు రాహువు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు.. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన చూపించనుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులకు చెందిన వారికి అపార లాభాలు పొందుతారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. నవ గ్రహాల్లో రాహువు ఛాయా గ్రహం.. …
Read More »