Recent Posts

కుప్పకూలిన మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు రూ. 1.22 లక్షల కోట్ల నష్టం.. ముంచేసిన టీసీఎస్, రిలయన్స్, ఎల్ఐసీ

Stock Market Today: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. స్టాక్ మార్కెట్ సూచీలు ఒకే దిశలో ముందుకు దూసుకెళ్లాయన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. దీంతో రికార్డు స్థాయిలో షేర్ల కొనుగోళ్లు జరగ్గా.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ వరుసగా పెరుగుకుంటూ పోయి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకాయి. దాదాపు 2 నెలలకుపైగా ర్యాలీ కొనసాగగా.. ఒక్కసారిగా అక్టోబర్ నెలలో …

Read More »

పండగ వేళ ఐటీ దిగ్గజం కీలక ప్రకటన.. ఇన్వెస్టర్లకు బోనస్ షేర్ల జారీ.. అదే రోజున ఫలితాలు!

Wipro Q2 Results: ఇన్వెస్టర్లకు అలర్ట్. ఐటీ దిగ్గజ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై- సెప్టెంబర్) ఫలితాల్ని ప్రకటించనుంది. భారత నాలుగో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన విప్రో లిమిటెడ్.. అక్టోబర్ 17న బోర్డు సమావేశం నిర్వహించి.. ఆర్థిక ఫలితాలకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలపనున్నారు. ఈ క్రమంలోనే బోనస్ షేర్లు జారీ చేయనుంది. త్రైమాసిక ఫలితాల్ని చర్చించి.. ఆమోదించడంతో పాటుగానే.. బోనస్ షేర్ల ప్రతిపాదనపై కూడా బోర్డ్ డైరెక్టర్స్ ఈ నెల 17న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు.. …

Read More »

కొండగట్టు అంజన్న సన్నిదిలో ఇదేం దరిద్రపు పని.. అది కూడా అన్నసత్రంలో.. సీసీకెమెరాల్లో రికార్డు..!

Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మరో వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో దొంగతనం జరిగింది. అది కూడా ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఈ చోరీ జరింది. ఈ నెల 9న.. బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు ఎత్తుకుపోయారు. ఈ విషయంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ చోరీ …

Read More »